
నేను, పద్మావతి ఇద్దరం హుజూర్ నగర్, కోదాడ నియోజక వర్గాల నుంచి దరఖాస్తు చేసుకోవడానికి వచ్చాము
నా అంచనా ప్రకారం నవంబర్ 30న పోలింగ్ ఉంటుంది.
ఉమ్మడి నల్గొండ లో 12 కి 12 సీట్లు గెలిచి క్లీన్ స్వీప్ గా ఉంటుంది.
దేశంలో పర్ క్యాపిటల్ లోన్ లో తెలంగాణ నంబర్ వన్.
ఈ రోజు లిక్కర్ తీసుకోవడం లో…నెంబర్ వన్
కరప్షన్ లో తెలంగాణ నంబర్ వన్.
రాష్ట్రంలో ఒక్కొక్కరి మీద లక్ష ఇరువైవేల రూపాయల అప్పు చేశారు.
అతిపెద్ద సామాజిక వర్గాలు అయిన మాదిగ, ముదిరాజ్ సామాజిక వర్గలకు మంత్రి పదవి లేదు.
టిక్కెట్ ల ప్రకటనలో ముదిరాజ్ లు లేరు.
అన్నింటిలో కేసిఆర్ వైఫల్యం చెందారు.
రాష్ట్రాన్ని 119 ముక్కలుగా విభజించి ఎమ్మెల్యేలు తమ సామ్రాజ్యంగా భావించి అవినీతి చేస్తున్నారు.
బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యేలు శాండ్, లాండ్, మైన్, వైన్ గా దోచుకున్నారు.
దళిత బందు, బీసీ బందు నామమాత్రం పథకాలు.
హుజూర్ నగర్ దళిత బందు అర్హుల వద్ద కమిషన్ తీసుకున్నారు.
అర్హుల దగ్గర పది లక్షల లో 50శాతం కమీషన్ తీసుకున్నారు
కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన స్పందించలేదు.
యూనిట్ రాకముందే కమీషన్ వసూలు చేశారు.
దళిత బందు, డబుల్ బెడ్ రూం ఇండ్ల అన్నింటిలో లంచాలు తీసుకుంటున్నారు.
లంచాలు తీసుకోవడం లో అర్హులు ఏ పార్టీ వారు అయినా లంచాలు తీసుకుంటున్నారు.
బీ ఆర్ ఎస్ వ్యవస్థ మొత్తం దోపిడి, అక్రమార్జన మీద దృష్టి పెట్టింది. తప్ప అభివృద్ధి మీద కాదు.
డిసెంబర్ మెడటి వారంలో కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వస్తుంది.
కుటుంబ పార్టీ వాళ్ళు ఇంట్లో కూర్చొని టిక్కెట్లు ప్రకటిస్తారు.
కాంగ్రెస్ పార్టీ కి ఒక వ్యవస్థ అలా చేయదు.
కేసిఆర్ రెండు చోట్ల పోటీ అనేది భయం తోనే అని ప్రజలు అనుకుంటున్నారు.
కమ్యూనిస్టులను కేసిఆర్ మోసం చేస్తాడు అని నాకు ముందే అర్ధం అయ్యింది.
మాజీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి
నేను, పద్మావతి ఇద్దరం హుజూర్ నగర్, కోదాడ నియోజక వర్గాల నుంచి దరఖాస్తు చేసుకోవడానికి వచ్చాము
నా అంచనా ప్రకారం నవంబర్ 30న పోలింగ్ ఉంటుంది.
ఉమ్మడి నల్గొండ లో 12 కి 12 సీట్లు గెలిచి క్లీన్ స్వీప్ గా ఉంటుంది.
దేశంలో పర్ క్యాపిటల్ లోన్ లో తెలంగాణ నంబర్ వన్.
ఈ రోజు లిక్కర్ తీసుకోవడం లో…నెంబర్ వన్
కరప్షన్ లో తెలంగాణ నంబర్ వన్.
రాష్ట్రంలో ఒక్కొక్కరి మీద లక్ష ఇరువైవేల రూపాయల అప్పు చేశారు.
అతిపెద్ద సామాజిక వర్గాలు అయిన మాదిగ, ముదిరాజ్ సామాజిక వర్గలకు మంత్రి పదవి లేదు.
టిక్కెట్ ల ప్రకటనలో ముదిరాజ్ లు లేరు.
అన్నింటిలో కేసిఆర్ వైఫల్యం చెందారు.
రాష్ట్రాన్ని 119 ముక్కలుగా విభజించి ఎమ్మెల్యేలు తమ సామ్రాజ్యంగా భావించి అవినీతి చేస్తున్నారు.
బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యేలు శాండ్, లాండ్, మైన్, వైన్ గా దోచుకున్నారు.
దళిత బందు, బీసీ బందు నామమాత్రం పథకాలు.
హుజూర్ నగర్ దళిత బందు అర్హుల వద్ద కమిషన్ తీసుకున్నారు.
అర్హుల దగ్గర పది లక్షల లో 50శాతం కమీషన్ తీసుకున్నారు
కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన స్పందించలేదు.
యూనిట్ రాకముందే కమీషన్ వసూలు చేశారు.
దళిత బందు, డబుల్ బెడ్ రూం ఇండ్ల అన్నింటిలో లంచాలు తీసుకుంటున్నారు.
లంచాలు తీసుకోవడం లో అర్హులు ఏ పార్టీ వారు అయినా లంచాలు తీసుకుంటున్నారు.
బీ ఆర్ ఎస్ వ్యవస్థ మొత్తం దోపిడి, అక్రమార్జన మీద దృష్టి పెట్టింది. తప్ప అభివృద్ధి మీద కాదు.
డిసెంబర్ మెడటి వారంలో కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వస్తుంది.
కుటుంబ పార్టీ వాళ్ళు ఇంట్లో కూర్చొని టిక్కెట్లు ప్రకటిస్తారు.
కాంగ్రెస్ పార్టీ కి ఒక వ్యవస్థ అలా చేయదు.
కేసిఆర్ రెండు చోట్ల పోటీ అనేది భయం తోనే అని ప్రజలు అనుకుంటున్నారు.
కమ్యూనిస్టులను కేసిఆర్ మోసం చేస్తాడు అని నాకు ముందే అర్ధం అయ్యింది.