ప్రధాని మోదీ రాక సందర్భంగా ఎయిర్పోర్టు పరిసరాల్లో పలు పోస్టర్లు వెలిశాయి. తెలంగాణకు ఏం చేశారంటూ పోస్టర్లలో రాశారు. బీజేపీ కూడా దీనికి కౌంటర్గా సోషల్ మీడియా వేదికగా ప్రచారం మొదలుపెట్టింది.



ప్రధాని మోదీ రాక సందర్భంగా ఎయిర్పోర్టు పరిసరాల్లో పలు పోస్టర్లు వెలిశాయి. తెలంగాణకు ఏం చేశారంటూ పోస్టర్లలో రాశారు. బీజేపీ కూడా దీనికి కౌంటర్గా సోషల్ మీడియా వేదికగా ప్రచారం మొదలుపెట్టింది.


