
ఉద్యోగుల జేఏసీ ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి..
ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క సబ్ కమిటీ చైర్మన్ గా, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ సభ్యులుగా , ప్రత్యేక ఆహ్వానితులుగా కె.కేశవరావు ఉంటారన్న సీఎం.
దీపావళి తరువాత డిపార్ట్ మెంట్స్ వారీగా కేబినెట్ సబ్ కమిటీ సమావేశమవుతుందన్న సీఎం.
ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేసిన సీఎం.
సమస్యల పరిష్కారానికి ఈ సమావేశం తొలి మెట్టు..
డీఏ ల విషయంలో రేపు సాయంత్రంలోగా నిర్ణయం ప్రకటిస్తామని హామీ ఇచ్చిన సీఎం.
317 జీవోపై కమిటీ నివేదిక సమర్పించిన నేపథ్యంలో కేబినెట్ లో నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపిన సీఎం.