
కర్ణాటక లో గృహ లక్ష్మి పథకం ప్రారంభమైంది..
కోటి మంది మహిళలకు నెలకి 2 వేలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుంది…
కేంద్రంలో, రాష్ట్రంలో ఇచ్చిన మాట నిలబెట్టుకోలేగాపోతున్నాయి..
కానీ కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇచ్చిన మాట వెంటనే అమలు చేస్తున్నాయి..
మా 5 గ్యారంటీ స్కీమ్ లలో
1.కర్ణాటక లో 200 విద్యుత్ యూనిట్లు నిరుపేద్దలకు ఇస్తుంది..
2.కర్ణాటక లో ఫ్రీ బస్ ప్రయాణం మహిళలకు అందిస్తున్నాం.
3.గృహలక్ష్మి స్కీమ్ అమలులోకి వచ్చింది..
4. అన్న భాగ్య స్కీమ్ నెలకి 5 కిలోల బియ్యం లేదంటే 170 రూపాయలు నెలకి ఇస్తుంది..
రెండు నెలలు తిరగక ముందే 5 గ్యారంటీ ల్లో 4 అమలు చేస్తుంది..
వచ్చే నెల నుండి యువనిది స్కీమ్ అమలు చేస్తాం..
హిమాచల్ ప్రదేశ్ లో గెలిచిన వెంటనే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అమలు చేసాం..,
తెలంగాణ లో కూడా ఉద్యోగుల డిమాండ్ మేరకు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అమలు చేస్తాం..
తెలంగాణ లో ఇప్పుడు ఒక వ్యక్తికి ఒక కిలో బియ్యం బిఆరెస్ ప్రభుత్వం ఇస్తుంటే మిగతా 5 కిలోలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది..
తెలంగాణలో దళిత ముఖ్యమంత్రి, డబుల్ బెడ్రూమ్,3 లక్షలు అన్నారు, కేజీ టూ పీజీ అమలు చేయలేదు..
ముస్లిం లకి 12 శాతం రిజర్వేషన్లు ఏమైంది
దళిత గిరిజనలకు 3 ఎకరాలు అమలు చేయలేదు..
ఉచిత ఎరువులు అమలు చేయలేదు..
రాహుల్ గాంధీ నెత్రుత్వంలో చెప్పిన మాట నిలబెట్టుకుంటున్నాం..
మేము అధికారంలోకి వస్తామనే నమ్మకం ఉంది..
ప్రభుత్వ వ్యతిరేకత కాంగ్రెస్ కి కలసి వస్తుంది..
కాంగ్రెస్ ఉప్పెనలో బిఆరెస్ కొట్టుకుపోతుంది..
నేను హుజూర్ నగర్ నుండి పోటీ చేస్తున్నా.. కోదాడ నుండి పద్మావతి రెడ్డి పోటీ చేస్తారు..
ఇంత దిగజారుడు, దోపిడీ ప్రభుత్వాన్ని నేను 30 ఏళ్ళ ఎమ్మెల్యే గా ఎప్పుడు చూడలేదు..
టికెట్ల ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలనీ అధిష్టానన్ని కోరుతున్నా..
ఏఐసిసి నిబంధనల మేరకు… ఉదయ్ పూర్ డిక్లరేషన్ మేరకే టికెట్లు ఉంటుంది..