
టీచర్స్ రిక్రూట్మెంట్ టెస్ట్ (టీఆర్టీ) నోటిఫికేషన్ విడుదల చేసిన పాఠశాల విద్యా శాఖ
నవంబరు 20 నుంచి 30వ తేదీ మధ్య కంప్యూటర్ ఆధారిత పరీక్షలు(సీబీటీ)
ఈ నెల 20 నుంచి అక్టోబరు 21 వరకు ఆన్లైన్లో ద్వారా అభ్యర్థులు దర ఖాస్తు చేసుకునే అవకాశం.
కనీస సమాచారం ఇవ్వకుండా నిన్నరాత్రి రాత్రికే నోటిఫికేషన్ ఇచ్చిన స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు
టీచర్ పోస్టుల భర్తకి తొలిసారిగా ఆన్లైన్ పరీక్షలు నిర్వహించనున్న నిర్వహించనున్న ప్రభుత్వం
మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ, సంగారెడ్డి జిల్లాల్లో పరీక్ష కేంద్రాలు..ఏర్పాటు చేస్తారు.
అభ్యర్థుల గరిష్ట వయోపరిమితి 44 సంవత్సరాలు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు అయి దేళ్లు సడలింపు
అప్లికేషన్ ఫీజు వెయ్యి రూపాయిలు గా నిర్ణయించిన విద్యా శాఖ.
ఈనెల 20 నుంచి అక్టోబరు 20 వరకు ఫీజు చెల్లించే అవకాశం
నోటిఫికేషన్ కు సభందించిన ఇతర వివరాలన్నీ ఈనెల 15 నుంచి www.schooledu.telangana.gov.in వెబ్సైట్ లో అందుబాటులో ఉంచుతామన్న అధికారులు