
ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డికి 10 వేల జరిమానా విధించిన తెలంగాణ హైకోర్టు
2018 ఎన్నికల అఫిడవిట్ లో ఆస్తులను చూపకుండా, తప్పుడు సమాచారాన్ని ఇచ్చారని హైకోర్టులో ఎన్నికల పిటీషన్ లో ఇంప్లీడ్ అయిన ఆలేరుకు చెందిన బోరెడ్డి అయోధ్య రెడ్డి
2018 కి చెందిన కేసులో ఇప్పటివరకూ కౌంటర్ పిటీషన్ దాఖలు చేయక పోవడంతో హైకోర్టు ఆగ్రహం
గొంగిడి సునీతకు 10 వేల రూపాయల జరిమానా విధించిన హైకోర్టు
తదుపరి విచారణ తేదీ అయిన అక్టోబరు 3 లోగా కౌంటర్ దాఖలు చేయకుంటే, కౌంటర్ దాఖలుకు అవకాశం లేదన్న హైకోర్టు