
దీపావళి పండుగకు ముందు వంటనూనెల ధరలు అమాంతం పెరిగాయి..
గత నెలలో ₹100 గా ఉన్న లీటర్ పామాయిల్ ధర ₹137కి,
సోయాబీన్ *₹120* నుంచి *₹148,
సన్ ఫ్లవర్ ₹120 నుంచి ₹149,
ఆవ నూనె ₹140 నుంచి ₹181,
వేరుశనగ నూనె ₹180 నుంచి ₹184 మేర పెరిగాయి..
దేశీయంగా నూనె గింజల సాగు పెద్దగా లేకపోవడం, దిగుమతి సుంకాల పెంపుతో ధరలు పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు. కొత్త పంట వచ్చే వరకూ ధరలు దిగిరావని అంచనా వేస్తున్నారు..