జాతీయం

మావోయిస్టు అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు మల్లా రాజిరెడ్డి (70) అలియాస్‌ సాయన్న, అలియాస్ సంగ్రామ్‌ అనారోగ్య కారణాలతో చనిపోయినట్లు తెలిసింది. రాజారెడ్డి...
నాగ్​పూర్​ విమానాశ్రయంలో గురువారం ఒక విషాదం చోటుచేసుకుంది. విమానం బయలుదేరాల్సిన కొద్దిసేపు ముందే దాన్ని నడపాల్సిన పైలట్​ చనిపోయారు. చెన్నైకి చెందిన మనోజ్​...
గద్దర్​పై కాల్పుల విషయంలో తనను తప్పుగా అర్థం చేసుకున్నారని మాజీ సీఎం, టీడీపీ జాతీయాధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అన్నారు. మంగళవారం గద్దర్​ కుటుంబ...
గుండెపోటు మరణాల నివారణపై ఏపీ సర్కారు ప్రత్యేక దృష్టిసీఎం ఆదేశాలతో STEMI ప్రాజెక్టు అమరావతి:గుండె సంబంధిత వ్యాధుల కారణంగా పెరుగుతున్న మరణాల రేటును...
బిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్, టీజేఎస్, సిపిఐ, సిపిఎం, వైఎస్సార్టిపీల నాయకత్వాన్ని అణగారిన వర్గాలకు ఇవ్వండని ఏడు రాజకీయ పార్టీలకు ధర్మ సమాజ్ పార్టీ...
తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ భారత స్వాతంత్య దినోత్సవ శుభాకాంక్షలు. బ్రిటిష్ బానిస బంధాలను ఛేదించి, దేశ విముక్తిని సాధించేందుకు తమ ప్రాణాలను తృణప్రాయంగా...
కూకట్పల్లి మలేషియన్ టౌన్షిప్ రైన్ ట్రీ పార్క్ లో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా...
నీట్​ ఎగ్జామ్​లో క్వాలిఫై కాలేదని రెండు రోజుల క్రితం కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడు. అది తట్టుకోలేక తండ్రి కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తమిళనాడులో...
77 వ భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా శాస్త్రిన‌గ‌ర్ లోని క్యాంప్ కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మంలో అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ‌,...
77వ భారత స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా థ్రిల్ సిటీ, నెక్లెస్ రోడ్డులో జరిగిన అద్వితీయమైన ‘ట్రై కలర్ వాక్’ జరిగింది. ఇందులో హైదరాబాద్,...