
ఈ నెల 15న మధ్యాహ్నం ప్రగతి భవన్లో, పార్టీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన
బి ఆర్ ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది.
ఈనెల 18వ తేదీ నుండి.. పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు జరగనున్న నేపథ్యంలో…
ఈ సమావేశాల్లో బిఆర్ఎస్ పార్టీ వైఖరి, అనుసరించాల్సిన వ్యూహం, సంబంధిత అంశాలపై చర్చించడానికి, పార్టీ రాజ్య సభ, లోక్ సభ సభ్యులందరూ తప్పకుండా హాజరు కావాలని పార్టీ అధినేత సిఎం కేసీఆర్ కోరారు.