
ప్రధాని మోదీకి సంబంధించి దేశ మాజీ రాష్ట్రపతి శ్రీమతి ప్రతిభా పాటిల్ సంచలన ప్రకటన చేశారు. తాను కాంగ్రెస్ పార్టీకి చెందిన దానిని అయినప్పటికీ, ఈ రోజు భారతదేశ సామాజిక కార్యకర్తగా, భారతదేశాన్ని మంచి దేశంగా మార్చగల ఏకైక వ్యక్తి నరేంద్ర మోడీ అని భారతీయ ప్రజలకు చెప్పాలనుకుంటున్నానని అన్నారు. ‘‘ఎందుకంటే వారికి సత్తా ఉంది” అని ప్రతిభా పాటిల్ అన్నారు. ‘‘భారత పౌరులకు కొత్త దిశానిర్దేశం చేసే నిర్ణయాలు తీసుకోండి. మోదీజీ భారతదేశానికి కొత్త దిశానిర్దేశం చేశారు. రాష్ట్రపతిగా కూడా దేశానికి సేవ చేశాను. కానీ ప్రధాని మోదీ లాంటి నాయకుడిని ఎప్పుడూ చూడలేద’’ని ప్రతిభా పాటిల్ అన్నారు.