
లోటస్ పాండ్ పార్టీ కార్యాలయంలో వైఎస్ షర్మిల అధ్యక్షతన YSRTP రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశం
33జిల్లాల నుంచి పెద్ద ఎత్తున హాజరైన ముఖ్యనేతలు,కార్యకర్తలు
పార్టీ విలీనం,ఎన్నికల వ్యూహం పై ప్రధాన చర్చ
వైఎస్ షర్మిలా కామెంట్స్..
ఈ నెల 30లోపు విలీనంపై నిర్ణయం తీసుకుంటాం
విలీనం లేకుంటే ఈ ఎన్నికల్లో సొంతగా భరిలోకి దిగుతాం
రాబోయే ఎన్నికల్లో 119 నియోజక వర్గాల్లో YSRTP పోటి చేసేందుకు సిద్ధంగా ఉంది
అక్టోబర్ రెండో వారం నుంచి ప్రజల మధ్య ఉండేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నాం.
పార్టీ కార్యవర్గం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు
పార్టీ కోసం కష్టపడిన ప్రతిఒక్కరికీ ప్రాధాన్యత ఉంటుంది.