
*పంజాబ్ లోని అటారీ శ్యామ్ సింగ్ రైల్వే స్టేషన్ లోకి వెళ్లాలంటే ఇండియన్ పాసుపోర్టు, పాకిస్థాన్ వీసా తప్పనిసరిగా ఉండాలి.
ఈ స్టేషన్ ఇండియా, పాక్ బోర్డర్లో ఉండటమే ఇందుకు కారణం..
ఇండియా – పాకిస్తాన్ రైలు మార్గంలో భారత్ పరిధిలో ఉండే చివరి స్టేషన్ఇదే..
2019లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఇక్కడి నుంచి పాకిస్తాన్ కు రైళ్లు నడవట్లేదు. అంతకు ముందు అటారీ – లాహోర్ మధ్య నడిచేవి..