
ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో వైయస్ షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్ర
తెలంగాణలో 3800 కిలో మీటర్లు పాదయాత్ర చేసినందుకు గాను వైయస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు
3800 కిలో మీటర్లు పాదయాత్ర చేసిన మొదటి మహిళగా రికార్డు సృష్టించిన షర్మిల.
ఈ సందర్భంగా ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులు వైయస్ షర్మిలను కలిసి అభినందించి, అవార్డును ప్రదానం చేశారు.