sreekanth2020

తాను ఆర్టీసీ ఉద్యోగుల దీర్ఘకాలిక ప్రయోజనాల కోసమే బిల్లును లోతుగా అధ్యయనం చేస్తున్నట్లు గవర్నర్​ ట్వీట్​ చేశారు. ఆర్టీసీ సంఘాలు ఇచ్చిన సమ్మె...
తెలంగాణ ప్రభుత్వం పంపిన ఆర్టీసీ ముసాయిదా బిల్లుపై పలు అనుమానాలున్నాయనీ, సమయం తక్కువ ఇచ్చి అవి క్లారిఫై చేయకపోతే బిల్లుకు గ్రీన్​ సిగ్నల్​...
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్​ చేస్తూ ఆర్టీసీ సంఘాలు పిలుపునిచ్చాయి. టీజేఎన్​యూ, ఆర్టీసీ జేఏసీలు ఉదయం 5 నుంచి మధ్యాహ్నం 1...
కోకాపేటలో భూములు రికార్డు స్థాయిలో ధర పలకడంతో ప్రభుత్వం ఇపుడు బుద్వేల్​ భూములపై దృష్టి సారించింది. ఇక్కడ ఉన్న 199 ఎకరాల స్థలాన్ని...
ప్రభుత్వంలో విలీనం చేస్తామంటూ ఆర్టీసీ కార్మికుల గురించి మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయం ఈ అసెంబ్లీ సెషన్​లోనే ఒక రూపు తీసుకుంటుందని అందరూ...
అన్ని సరకుల ధరలూ కొండెక్కాయి.. మార్కెట్లల్లో కూరగాయల ధరలు చూస్తుంటే తినేలా లేవు. భారీ వర్షాల కారణంగా టొమాటోల సరఫరాకు ఆటంకాలు ఎదురుకావడంతో...
ఆన్లైన్ బెట్టింగుల్లో సుమారు 15 లక్షలు పోగొట్టుకొని యువకుడు చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మెదక్ జిల్లా పాపన్నపేట మండలం పోడ్చన్​పల్లి తండాలో...
హెచ్​ఎండీఏ నిర్వహించిన ప్రభుత్వ భూముల వేలం ఆకాశాన్నంటింది. దేశంలోనే రికార్డు స్థాయి ధర పలికింది. కోకాపేటలో వేలం వేసిన భూములు ఎకరా 100...
అసెంబ్లీ వర్షాకాల సమావేశాలను మూడు రోజుల పాటు నిర్వహించాలని నిర్ణయించారు. స్పీకర్​ ఛాంబర్​లో జరిగిన బీఏసీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం జరిగింది....