sreekanth2020

చెరువులపై పూర్తిహక్కులు మత్స్యకారులకు కల్పించిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదేనని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని...
జగిత్యాల అర్బన్ మండలం తిప్పన్నపేట గ్రామానికి చెందిన మ్యాడ సాయి చరణ్ 12 అనే బాలుడు ఫోన్ కొనివ్వలేదని తన ఇంట్లో ఎవరూ...
తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ భారత స్వాతంత్య దినోత్సవ శుభాకాంక్షలు. బ్రిటిష్ బానిస బంధాలను ఛేదించి, దేశ విముక్తిని సాధించేందుకు తమ ప్రాణాలను తృణప్రాయంగా...
భారత దేశమంతా స్వాతంత్ర్య వజ్రోత్సవ వేడుకలు కన్నుల పండగగా జరుగుతున్న వేళ ఈ రోజు నాంపల్లిలోని ట్రెసా కేంద్ర కార్యాలయంలో 77 వ...
గాంధీభవన్ లో జెండా ఎగరేసిన తర్వాత రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. 140కోట్ల భారతీయులందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు దేశ ప్రజలకు స్వాతంత్ర్య ఫలాలు...
ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో వైయస్ షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్ర తెలంగాణలో 3800 కిలో మీటర్లు పాదయాత్ర చేసినందుకు గాను...
కూకట్పల్లి మలేషియన్ టౌన్షిప్ రైన్ ట్రీ పార్క్ లో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా...
77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా శాసనసభ ప్రాంగణంలో జాతీయ జెండాను ఎగురవెసిన తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి. పాల్గొన్న...
ప్రగతి భవన్ లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరిగాయి. భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు జాతీయ...
నీట్​ ఎగ్జామ్​లో క్వాలిఫై కాలేదని రెండు రోజుల క్రితం కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడు. అది తట్టుకోలేక తండ్రి కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తమిళనాడులో...