ఏపీ

గద్దర్​పై కాల్పుల విషయంలో తనను తప్పుగా అర్థం చేసుకున్నారని మాజీ సీఎం, టీడీపీ జాతీయాధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అన్నారు. మంగళవారం గద్దర్​ కుటుంబ...
గుండెపోటు మరణాల నివారణపై ఏపీ సర్కారు ప్రత్యేక దృష్టిసీఎం ఆదేశాలతో STEMI ప్రాజెక్టు అమరావతి:గుండె సంబంధిత వ్యాధుల కారణంగా పెరుగుతున్న మరణాల రేటును...
తిరుమల శ్రీవారి దర్శనార్థం కాలినడకన వచ్చే భక్తులకు ఎలాంటి అపాయం కలగకుండా వారి ప్రాణరక్షణే ధ్యేయంగా పలు నిర్ణయాలు తీసుకున్నామని టీటీడీ ఛైర్మన్...
ఆంధ్రప్రదేశ్ తిరుమల నడకదారిలో రెండు రోజుల క్రితం చిన్నారి లక్షితను చంపిన చిరుత చిక్కింది. చిరుతను పట్టుకోవడానికి అటవీశాఖ అధికారులు పలు చోట్ల...
వివేకా హత్య కేసులో వైఎస్ అవినాష్ రెడ్డికి సీబీఐ కోర్టు సమన్లు జారీ చేసింది. దీంతో అవినాష్ నేడు సీబీఐ కోర్టుకు హాజరు...
త్వరలో జరగబోయే బస్సు యాత్ర జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడి నుండి ప్రారంభం కాబోతుందని, ఇందులో చంద్రబాబు నాయుడు పాల్గొంటారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు...
‘మూల్​ నివాసీ బచావో మంచ్’ ఇది ఛత్తిస్​ఘడ్​ ఆదివాసీల నినాదం. ఆ నినాదానికి అర్థం ఆదివాసీల మనుగడని కాపాడాలని. ఈ పిలుపుతో సుక్మా...
టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షునిగా భూమన క‌రుణాక‌ర్‌రెడ్డి గురువారం ఉదయం శ్రీవారి ఆలయంలో పదవీ ప్రమాణస్వీకారం చేశారు. శ్రీవారి ఆలయంలో ని గరుడాళ్వార్...
కాంగ్రెస్​లో విలీనం వైఎస్​ షర్మిల్​ తెలంగాణలో స్థాపించిన వైఎస్​ఆర్​టీపీని కాంగ్రెస్​ విలీనం చేయనున్నారు. దీనికి సంబంధించిన అన్ని ఫార్మాలిటీస్​ పూర్తయినట్లు ఆ పార్టీ...
ప్రజా యుద్ధ నౌక గద్దర్​ కనుమూసారు. అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. గుండె సంబంధ వ్యాధితో ఆయన ఇటీవల హైదరాబాద్​లోకి ఒక...