లోక్సభలో మూడు కీలక బిల్లులు లోక్సభలో కేంద్ర హోం మంత్రి మూడు కీలక బిల్లులు ప్రవేశపెట్టారు. పౌరుల సంరక్షణకు సంబంధిచిన ఈ బిల్లులు...
పాలిటిక్స్
మాజీ ఎంపీ, సినీ నటి జయప్రదకు చెన్నైలోని ఎగ్మోర్ కోర్టు ఆరు నెలలు జైలు శిక్ష విధించింది. జయప్రద థియేటర్లో పని చేసే...
ధరణి పోర్టల్పై సీపీఐ మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ పేరుతో పోస్టర్ విడుదలైంది. అందులో పేర్కొన్న విషయాలు ఇలా ఉన్నాయి.. ధరణి పోర్టల్...
మంత్రి శ్రీనివాస్ గౌడ్ సహా 10 మంది పై క్రిమినల్ కేసులు నమోదు చెయ్యకపోవడం పై ప్రజాప్రతినిధుల కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది....
నిరవధికంగా వాయిదా పడ్డ లోక్ సభ 44 గంటల 15 నిముషాలు జరిగిన లోక్ సభ గౌరవ్ గొగోయి ద్వారా ప్రవేశపెట్టిన అవిశ్వాస...
దేశరాజధాని ఢిల్లీలో శుక్రవారం ఉదయం తిరంగా ర్యాలీ ఘనంగా జరిగింది. ప్రగతి మైదాన్ వద్ద కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ...
తన వద్దకు వివిధ పనుల కోసం వచ్చే సందర్శకుల సౌకర్యార్థం ఆల్పాహారం ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా...
బుద్వేల్ భూముల అమ్మకం ద్వారా సర్కార్ కు వచ్చిన ఆదాయం.. 3625.73 కోట్లు.. రెండు సెషన్ లలో 100 ఎకరాలు అమ్మిన సర్కార్.....
తెలంగాణ రాష్ట్ర కంట్రీ బ్యాటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో ఇటీవల జూలై 16న ప్రారంభించిన పాత పెన్షన్ సాధన సంకల్పయాత్ర...
‘‘పవన్ నా విషయంలో వ్యవహరించిన తీరు తప్పే. ఆయన నాకు అన్యాయం చేశారు నిజమే. కానీ ఆయన డబ్బు మనిషి కాదు. మంచోడు”...