వాళ్లకు పీఆర్సీ అమలుచేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సాంస్కృతిక, యువజన సర్వీసులు, పర్యాటక శాఖ. పీఆర్సీ 2020 ప్రకారం టీఎస్ఎస్ ఉద్యోగులకు పీఆర్సీ....
 గ్రూప్ 4  ప్రిలిమినరీ కీ లో ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 30 నుండి వచ్చే నెల 4వ తేదీ సాయంత్రం...
స్కూళ్లలో మొబైల్ ఫోన్లను ఏపీ ప్రభుత్వం నిషేధించింది. బోధనకు ఎలాంటి ఆటంకం కలుగుకుండా ఉండేందుకు జగన్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. విద్యార్థులు...
తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్కు హైకోర్టు షాకిచ్చింది. తన ఎన్నిక చెల్లదంటూ కాంగ్రెస్ నేత దాఖలు చేసిన పిటిషన్ కొట్టేయాలంటూ ఆయన వేసిన...
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టి అమలుచేస్తున్న పలు సంక్షేమ పథకాల పురోగతిని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి నేడు జిల్లా...
బీఆర్​ఎస్​ ఖానాపూర్​ ఎమ్మెల్యే రేఖా నాయక్​ అల్లుడు శరత్​ చంద్ర పవార్​ ట్రాన్స్​ఫర్​ అయ్యారు. మహబూబాబాద్​ ఎస్పీగా ఉన్న శరత్​ చంద్రను తెలంగాణ...
తాను ఎక్కడి నుంచి పోటీ చేస్తే ఎమ్మెల్సీ కవిత అక్కడి నుంచి పోటీ చేస్తానంటోందని బీజేపీ నేత, ఎంపీ అర్వింగ్​ అన్నారు. సోమవారం...
బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు సెప్టెంబర్​ 6వ తేదీన కాంగ్రెస్​ కండువా కప్పుకోనున్నారు. మల్కాజ్​గిరి నియోజక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన ఇటీవల...
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్సీ కవిత విలేకరుల సమావేశంలో కామెంట్స్.. కాంగ్రెస్ దళితుల మీద ఎక్కడా లేని ప్రేమ...
వీఎన్ఆర్ నాయుడు, మింట్ చీఫ్ జనరల్ మేనేజర్ హైదరాబాద్ మింట్ లో ఎన్టీఆర్ స్మారక నాణెం తయారు చేశాం ధర రూ. 3,500...