sreekanth2020

ఆంధ్రప్రదేశ్ తిరుమల నడకదారిలో రెండు రోజుల క్రితం చిన్నారి లక్షితను చంపిన చిరుత చిక్కింది. చిరుతను పట్టుకోవడానికి అటవీశాఖ అధికారులు పలు చోట్ల...
వివేకా హత్య కేసులో వైఎస్ అవినాష్ రెడ్డికి సీబీఐ కోర్టు సమన్లు జారీ చేసింది. దీంతో అవినాష్ నేడు సీబీఐ కోర్టుకు హాజరు...
వాట్స్ అప్ నంబర్ విడుదల బతుకమ్మ సంబరాలకు భారత్ జాగృతి సన్నాహాలు మొదలుపెట్టింది. భారత్ జాగృతి ఆధ్వర్యంలో రాబోతున్న బతుకమ్మ పాటకు సంబంధించిన...
బెల్లంపల్లి పట్టణం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ఎదుట బైఠాయించిన ఆరిజిన్ డైరీ డైరెక్టర్ శేజల్ ను ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్ కు...
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. మధ్య బంగళా ఖాతంలో ఏర్పడిన ఆవర్తన ప్రభావంతో...
పండ్లు తింటున్నారా? ఆరోగ్యానికి ఫ్రూట్స్ చాలా మంచివి.శరీరానికి అవి ఎంతో ఎనర్జీనిస్తాయి. అంతేకాదు పండ్లు పోషకాల నిధి. అయితే పండ్లను తినే పద్ధతిలో...
రాష్ట్ర పంచాయితీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కల్లు తాగారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పాలకుర్తి...
77వ భారత స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా థ్రిల్ సిటీ, నెక్లెస్ రోడ్డులో జరిగిన అద్వితీయమైన ‘ట్రై కలర్ వాక్’ జరిగింది. ఇందులో హైదరాబాద్,...
పంజాగుట్ట నిమ్స్ ఆస్పత్రిలో ఏజెన్సీల ద్వారా పనిచేసే సెక్యూరిటీ సిబ్బంది వేతనాల సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఆసుపత్రి డైరెక్టర్ నగరి...
దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధిక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు జరుగుతున్నాయని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల...