మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం పొనుగోడు గ్రామ ప్రభుత్వ పాఠశాలలో టీచర్ల కొరతతో విద్యార్థులు రోడ్డెక్కారు. ఉపాధ్యాయులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని...
తెలంగాణ
కరీంనగర్ హుస్సేనీపూరలో ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తోంది. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాకు చెందిన ఓ కీలక నేత (తబ్రేజ్) ఇంట్లో గురువారం ఉదయం...
కోకాపేట్ భూముల రికార్డు ధరల అమ్మకాల తర్వాత బుద్వేల్ భూముల వేలం జరుగుతోంది. గురువారం ఉదయం వేలం ప్రారంభమై సాయంత్రం వరకు కొనసాగుతుంది....
కాంగ్రెస్ నిర్మల్ జిల్లా అధ్యక్షునిగా కూచడి శ్రీహరిరావు నియమితులయ్యారు. ఏఐసీసీ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీహరిరావు ఇటీవల బీఆర్ఎస్ నుంచి...
కాంగ్రెస్లో విలీనం వైఎస్ షర్మిల్ తెలంగాణలో స్థాపించిన వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ విలీనం చేయనున్నారు. దీనికి సంబంధించిన అన్ని ఫార్మాలిటీస్ పూర్తయినట్లు ఆ పార్టీ...
రోజుకు రెండు గుడ్లు తింటే మీ శరీరం ఎంతో ఎనర్జిటిక్గా ఉంటుంది. గుడ్లల్లోని ఎసెన్షియల్ న్యూట్రియంట్లు శరీరానికి ఎన్నో మేళ్లు చేస్తాయట. అవి...
సిద్దిపేటలో బీసీలకు లక్ష రూపాయల ఆర్థిక సహాయం చెక్కులను అందజేసిన సందర్భంగా మంత్రి తన్నీర్ హరీష్ రావు మాట్లాడుతూ కేసిఆర్ హయాంలో బీసీలకు...
మహబూబాబాద్ ప్రభుత్వాసుపత్రిలో పసి కందుల తారుమారు కలకలం సృష్టించింది. సుమిత్ర అనే మహిళకు పుట్టిన బాబును అదే ఆసుపత్రిలో డెలివరీ అయిన సునీతకు...
సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం అల్లిరాజపేట సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో టెన్త్ స్టూడెంట్ అఖిల్ (14) మృతి చెందాడు.జగదేవపూర్ గ్రామానికి చెందిన...
గృహలక్ష్మి పథకం నిరంతర ప్రక్రియ అనీ, గడువు తీరిపోయిందని ఎవ్వరూ ఆందోళన చెందవద్దని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. మొదటి దశ...