తెలంగాణ

గద్దర్​ మృతిపై డాక్టర్లు ప్రకటన చేశారు. అమీర్​పేటలోని అపోలో స్పెక్ట్రా ఆసుపత్రిలో ఆయన గుండె వ్యాధితో ఇబ్బంది పడుతూ చికిత్స కోసం చేరారని...
ప్రజా యుద్ధ నౌక గద్దర్​ కనుమూసారు. అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. గుండె సంబంధ వ్యాధితో ఆయన ఇటీవల హైదరాబాద్​లోకి ఒక...
ఇక అసెంబ్లీలో ప్రవేశపెట్టడమే ఆలస్యం ఆర్టీసీ ముసాయిదా బిల్లుకు గవర్నర్​ ఎట్టకేలకు ఆమోదం తెలిపారు. ఆదివారం ఆర్టీసీ ఉన్నతాధికారులతో సుదీర్ఘంగా చర్చించిన అనంతరం...
ఇకపై ప్రతి ఏటా : మంత్రి హరీష్​ రావు సిద్ధిపేటలో ఆదివారం ఉదయం హాఫ్​ మారథన్​​ జరిగింది. సిద్ధిపేట డిగ్రీ కాలేజీలో ప్రారంభమైన...
కర్నాటకలోని జైళ్లన్నీ ఖైదీలతో కిక్కిరిసిపోయి ఉన్నాయి. రాష్ట్రం వ్యాప్తంగా ఉన్న54 జైళ్లల్లో 66 శాతం జైళ్లు నూరు శాతం పైగా ఆక్యుపెన్సీతో జామ్...
హిందూత్వ ప్రయోగశాలలో మండుతున్న మణిపూర్‌ మణిపూర్‌ రాష్ట్రంలో జరుగుతున్న హింస, విద్వేష రాజకీయాలు యావత్తు దేశాన్నీ కుదిపేస్తున్నాయి. హింసాత్మక మూకలు నిస్సహాయులైన ముగ్గురు...
తాను ఆర్టీసీ ఉద్యోగుల దీర్ఘకాలిక ప్రయోజనాల కోసమే బిల్లును లోతుగా అధ్యయనం చేస్తున్నట్లు గవర్నర్​ ట్వీట్​ చేశారు. ఆర్టీసీ సంఘాలు ఇచ్చిన సమ్మె...
తెలంగాణ ప్రభుత్వం పంపిన ఆర్టీసీ ముసాయిదా బిల్లుపై పలు అనుమానాలున్నాయనీ, సమయం తక్కువ ఇచ్చి అవి క్లారిఫై చేయకపోతే బిల్లుకు గ్రీన్​ సిగ్నల్​...
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్​ చేస్తూ ఆర్టీసీ సంఘాలు పిలుపునిచ్చాయి. టీజేఎన్​యూ, ఆర్టీసీ జేఏసీలు ఉదయం 5 నుంచి మధ్యాహ్నం 1...
కోకాపేటలో భూములు రికార్డు స్థాయిలో ధర పలకడంతో ప్రభుత్వం ఇపుడు బుద్వేల్​ భూములపై దృష్టి సారించింది. ఇక్కడ ఉన్న 199 ఎకరాల స్థలాన్ని...