అన్ని సరకుల ధరలూ కొండెక్కాయి.. మార్కెట్లల్లో కూరగాయల ధరలు చూస్తుంటే తినేలా లేవు. భారీ వర్షాల కారణంగా టొమాటోల సరఫరాకు ఆటంకాలు ఎదురుకావడంతో...
జాతీయం
హెచ్ఎండీఏ నిర్వహించిన ప్రభుత్వ భూముల వేలం ఆకాశాన్నంటింది. దేశంలోనే రికార్డు స్థాయి ధర పలికింది. కోకాపేటలో వేలం వేసిన భూములు ఎకరా 100...
కొన్ని సంఘటనలు విన్నా, చూసినా అవి మనసు మీద వేసే ముద్ర మధురంగా ఉంటుంది. అది చిన్న సంఘటనే అయినా ఇచ్చే స్ఫూర్తి...
గ్రూప్-2 పోటీ పరీక్షలకు ఆగస్టు మూడవ తేదీ గురువారం నుండి మరో మూడు గంటలు అదనంగా పాఠ్యాంశాలు ప్రసారం చేయనున్నట్లు టి-సాట్ సీఈవో...
వర్షాలు వల్ల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోకుండా తగు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, తెలంగాణ మరియు ఇతర రాష్ట్రాలలో గల థర్మల్ విద్యుత్ కేంద్రాలకు...
భారతదేశంలోని అంతర్జాతీయ ట్రావలర్స్ కు శుభవార్త. ఇకపై వీసాతో పనిలేకుండా కేవలం భారత్ పాస్ పోర్టుతోనే 57 దేశాలను మనవాళ్లు చుట్టిరావచ్చు. వీసాతో...
ప్రముఖ సినీనటీ, మాజీ ఎమ్మెల్యే జయసుధ బీజేపీలో చేరుతున్నారు. బుధవారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా సమక్షంలో కాషాయ కండువా కప్పుకునేందుకు ఆమె...
మణిపూర్లో ఆదివాసీలకు అండగా నిలిచేందుకు ఈ నెల 3న తేదీన ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన కార్యక్రమం చేపడుతున్నామని కాంగ్రెస్ ప్రకటించింది....
మణిపూర్ లో విస్తారంగా ఉన్న ఖనిజ సంపదను కార్పొరేట్ వర్గాలకు దోచిపెట్టడానికి సాగుతున్న కుట్ర ఫలితంగానే అక్కడ హింస చెలరేగుతోందని ప్రముఖ రాజకీయ...
మణిపూర్లోని ఘటనలపై సుప్రీం కోర్టు సీరియస్గా ఉంది. సోమవారం జరిగిన కేసు విచారణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అనేక ప్రశ్నలు వేసింది. పలు...