గ్రూప్ 2 పరీక్షలు పోస్ట్ పోన్ చేయాలంటూ వేలాది మంది అభ్యర్థులతో టీఎస్పీఎస్సి ముట్టడి టీఎస్పీఎస్సీ అభ్యర్థులకు మద్దతు తెలిపిన కాంగ్రెస్ ,...
పాలిటిక్స్
మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం పొనుగోడు గ్రామ ప్రభుత్వ పాఠశాలలో టీచర్ల కొరతతో విద్యార్థులు రోడ్డెక్కారు. ఉపాధ్యాయులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని...
కరీంనగర్ హుస్సేనీపూరలో ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తోంది. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాకు చెందిన ఓ కీలక నేత (తబ్రేజ్) ఇంట్లో గురువారం ఉదయం...
కోకాపేట్ భూముల రికార్డు ధరల అమ్మకాల తర్వాత బుద్వేల్ భూముల వేలం జరుగుతోంది. గురువారం ఉదయం వేలం ప్రారంభమై సాయంత్రం వరకు కొనసాగుతుంది....
కాంగ్రెస్ నిర్మల్ జిల్లా అధ్యక్షునిగా కూచడి శ్రీహరిరావు నియమితులయ్యారు. ఏఐసీసీ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీహరిరావు ఇటీవల బీఆర్ఎస్ నుంచి...
కాంగ్రెస్లో విలీనం వైఎస్ షర్మిల్ తెలంగాణలో స్థాపించిన వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ విలీనం చేయనున్నారు. దీనికి సంబంధించిన అన్ని ఫార్మాలిటీస్ పూర్తయినట్లు ఆ పార్టీ...
సిద్దిపేటలో బీసీలకు లక్ష రూపాయల ఆర్థిక సహాయం చెక్కులను అందజేసిన సందర్భంగా మంత్రి తన్నీర్ హరీష్ రావు మాట్లాడుతూ కేసిఆర్ హయాంలో బీసీలకు...
గృహలక్ష్మి పథకం నిరంతర ప్రక్రియ అనీ, గడువు తీరిపోయిందని ఎవ్వరూ ఆందోళన చెందవద్దని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. మొదటి దశ...
భారత స్వాతంత్రోద్యమ చరిత్రలో క్విట్ ఇండియా మూవ్మెంట్కు ప్రత్యేక స్థానం ఉంది. దేశాన్నంతా ఏకతాటిపైకి తెచ్చిన మహోన్నత ఉద్యమమది. బ్రిటీషర్లకు వ్యతిరేకంగా గ్రామీణ...
గద్దర్ అంతిమ యాత్రకు వేలాది మంది కళాకారులు తరలివచ్చారు. దాదాపు పదివేల మంది కళాకారులు ఆయన అంతిమ యాత్రలో పాల్గొన్నారు. నిజానికి ఆదివారం...